Chandrababu Under PRC Pressure! Employees Demand PRC, IR & Pending DA | AP JAC Politics
The News తెలుగు
0:00 / 0:00
Chandrababu Under PRC Pressure! Employees Demand PRC, IR & Pending DA | AP JAC Politics
8 571 просмотр · 2 дня назад
The News తెలుగు
120 тыс. подписчиков
8 571 просмотр · 2 дня назад
#APPRC #PRC #APEmployees #APEmployeesProtest #ChandrababuNaidu #APJAC #BopparajuVenkateswarlu #InterimRelief #IR #PendingDA #DAArrears #APGovernment #APTeachers #APTET #APPolitics #AndhraPradesh #EmployeeAgitation #ChandrababuGovernment #APNews #TeluguNews #PoliticalNews
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu is facing growing pressure from government employees over the long-pending Pay Revision Commission (PRC), Interim Relief (IR) and pending Dearness Allowance (DA) dues. With employee unions intensifying their campaign, the state government has now moved towards talks with employee representatives.
The AP JAC Amaravati, led by Bopparaju Venkateswarlu, has already launched an agitation seeking settlement of employees' pending financial issues. The wider AP JAC has also warned of further action if demands relating to PRC, DA payments and arrears are not addressed.
The crucial questions now are: Will the Chandrababu government announce the PRC Commission? Will employees get Interim Relief? What will happen to the pending DA instalments? And will the government's response determine the next phase of the employees' agitation?
With teacher organisations also raising the TET issue, the government could face pressure from multiple sections of employees and teachers at the same time.
This video examines the PRC controversy, employee agitation, Bopparaju's strategy, Chandrababu's decision to hold talks, pending DA and IR demands, and what could happen next in Andhra Pradesh.
ఏపీలో చంద్రబాబు సర్కారుకి పీఆర్సీ గండం పొంచి ఉంది. ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో సీఎం దిగిరాక తప్పని పరిస్థితి వచ్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలకు సిద్ధమయ్యారు. పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ డీఏల మీద స్పష్టత కోసం సంఘాల నేతలు పట్టుబట్టబోతున్నారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు సారధ్యంలోని అమరావతి జేఏసీ ఇప్పటికే ఆందోళనల బాటలో ఉంది. ఏపీఎన్జీవోలు మాత్రం వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో టెట్ సమస్య మీద యూటీఎఫ్ వంటి సంఘాలు రోడ్డెక్కితే, పీఆర్సీ కోసం ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యింది. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ ప్రకటన వంటివి కీలక డిమాండ్ల మీద చంద్రబాబు స్పందన బట్టి ఉద్యోగ సంఘాల కార్యాచరణ ఉండొచ్చని మాత్రం చెప్పొచ్చు