Перейти к содержимому

🔥 కర్నూలు వైఎస్ఆర్సీపీలో కొత్త జోష్.. విస్తృత స్థాయి సమావేశానికి నాయకుల భారీ హాజరు! 🔥

Kurnool district Ysrcp Talks

0:00 / 0:00

🔥 కర్నూలు వైఎస్ఆర్సీపీలో కొత్త జోష్.. విస్తృత స్థాయి సమావేశానికి నాయకుల భారీ హాజరు! 🔥

14 048 просмотров · 8 дней назад
Kurnool district Ysrcp Talks
2,26 тыс. подписчиков
14 048 просмотров · 8 дней назад
కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం కర్నూలు: వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఎస్వీ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో వైఎస్ఆర్సీపీ పాణ్యం నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, నంద్యాల సమన్వయకర్త శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, శ్రీ ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి గారు, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కంగంటి శ్రీదేవి గారు, శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, డాక్టర్ ఆదిముల సతీష్ గారు, శ్రీ ఎమిగనూరు రాజీవ్ రెడ్డి గారు, శ్రీ ప్రదీప్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ మణి గాంధీ గారు, శ్రీ చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డి గారు, శ్రీమతి ఎస్వీ విజయ మనోహరి గారు తదితర జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన పోరాటాలు, రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, పార్టీ శ్రేణుల పాత్ర తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా పార్టీని మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వైఎస్ఆర్సీపీ ఆశయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని నాయకులు సూచించారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా, రాష్ట్ర నాయకులతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.